ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా గిరిజనేతరులు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను నిలిపివేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల ప్రధాన కార్యదర్శి అర్కా గోవింద్ డిమాండ్ చేశారు.
గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సేవాలాల్ జయంతిని తాండూరు నియోజకవర్గంలో నిర్వహించారు.
స్వరాష్ట్రంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. ప్రభుత్వం అధిక నిధులు ఇస్తుండడంతో కొత్త రూపు సంతరించుకుంటున్నది. ఆధునిక వసతులతో భవన నిర్మాణాలు చేపట్టగా.. కొత్త కోర్సులు అందు