భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్లు తాళం వేశారు. మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని రూ.20 లక్షల వ్యయంతో నిర్మించారు. అయితే ఇందుకు సంబంధ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, మండలాల ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మించ తలపెట్టిన వెజ్-నాన్వెజ్ మార్కెట్ భవన నిర్మాణానికి మోక్షం లభించడం లేదు.