ఖమ్మం జిల్లా బుగ్గపాడు ఫుడ్ పార్కులో జరిగిన భూ దోపిడీపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మార్కెట్ విలువకు విరుద్ధంగా అనుయాయుల కంపెనీకి ఫుడ్ పార్క్ భూములు విక్రయించార�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని మెగా ఫుడ్పార్క్ భూములను ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి హెచ్చరించారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉ