‘కేటాయింపులు ఘనం.. ఖర్చు చేసింది అంతంత మాత్రం..’ తరహాలో ఉంది కేంద్ర ప్రభుత్వ వైఖరి. పథకాలకు భారీగా కేటాయింపులు చేస్తున్నట్టు బడ్జెట్ సమర్పించే సమయంలో గొప్పగా ప్రకటిస్తున్న మోదీ సర్కారు.. వాటిని ఖర్చు చేయ
నగరంలో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.