ఉస్మానియా, గాంధీ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు ప్రతి నెలా ప్రభుత్వం ైస్టెపెండ్ చెల్లించాల్సి ఉండగా.. మూడు నెలలుగా ైస్టెపెండ్ చెల్లించడం లేదు. దీంతో ప్రతి నెలా రూ.2,300 మె�
బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల(2023-24బ్యాచ్) ల్యాంప్లైటింగ్ కార్యక్రమం గురువారం హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది.