ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్న కంటోన్మెంట్లోని రూ.800 కోట్ల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అన్నారు. ఈమేరకు సోమవ�
నాలుగువేల కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ను అభివృద్ధి చేశామని సీఎం రేవంత్రెడ్డి ఓ పక్క ప్రచారం చేస్తుండగా.. సోమవారం జరిగిన అసెంబ్లీ జీరో అవర్లో కంటోన్మెంట్లో డ్రైనేజీ, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.50 కో