జిల్లా కేంద్రంలోని ఇంద్రాపూర్ ప్రాంతంలో కొందరు మంగళవారం తెల్లవారుజామున బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను చింపేశారు. దీనిని గమనించిన బీఆర్ఎస్ నాయకులు వెంటనే అడ్డుకున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంద్రాపూర్ ప్రాంతంలో అతికించిన బీఆర్ఎస్ రజతోవ్సవ సభ పోస్టర్లను కొందరు దుండగులు చించేశారు. బీఎర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పా