మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతూనే ఉన్నది. మాజీ ఎమ్మెల్యే, రైతు నేత శంకరన్న దోండ్గే సమక్షంలో శనివారం గంగాఖేడ్ నియోజకవర్గం అంబేజోగైకి చెందిన ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు బీఆర్ఎస్ పా
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లోకి పక్క రాష్ర్టాలనుంచి చేరికలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన పలువురు ప
స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001లో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించి తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపింది. ఇక దేశాన్ని సైతం ప్రగతిపథంలో నడిపే దిశగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమ�
టీఆర్ఎస్ను జాతీయ పార్టీ బీఆర్ఎస్గా మారుస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ సెంటర్లో మున్సిపల్ చైర్మన�
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టుగానే.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్న లక్ష్యాన్ని చేరుకొన్న ఎనిమిదేండ్ల తర్వాత మరోపాత్రలోకి మారిపోయింది.