బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా ఎన్నికై పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం హైదరాబాద్కు చేరుకున్న రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ�
సీఎం కేసీఆర్ ప్రతి రైతునూ ఆదుకున్న వ్యక్తి అని, అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తున్నారని మాజీ స్పీకర్, రాజ్యసభ సభ్యుడు కేఆర్. సురేశ్రెడ్డి అన్నారు.
KR Suresh Reddy | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని, మా మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడొద్దని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్�