రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పారిశ్రామిక రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతున్నారని కోరుట్ల ఎ�
కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పాత నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు, నేతలపై పాత కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప�
జగిత్యాల నియోజకవర్గంలో తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను తనకు తెలియకుండానే పార్టీలో చేర్చుకున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చివరకు మెత్తబడిపోయారు.