మోసం చేసే కాంగ్రెస్ను, కీడు తలపెట్టే బీజేపీని ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రి మహేందర్రెడ్డి ప్రజలకు సూచించారు. కర్ణాటక సంక్షోభంలో కూరుకుపోతే, రాష్ట్రం అభివృద్ధితో వెలి�
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పీ రోహిత్రెడ్డి రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. తాండూరులో జూలై 3 నుంచి 13 వరకు శ్రీ రాజశ్యామల, శత చండీ, సౌర, లక్ష్మీసుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం నిర్వహించేం�
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్నది బీజేపీ ఢిల్లీ పెద్దల స్కెచ్. కొనుగోళ్ల కోసం వచ్చిన వారి ఆడియో, వీడియో, వాట్సాప్ చాట్స్ ద్వారా ఈ విషయం బట్టబయలైంది.