‘సిరిసిల్ల నేతన్నలు అధైర్య పడకండి. మీకు అండగా నేనున్నా. మీ బాధలు తీర్చే వరకు అండగా ఉంటా’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఈ నెల 6న శనివారం నిర్వహిస్తున్న నేతన్న గర్జన సభకు మద్దతు ఇస్తామని, స
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, సమష్టి కృషితో నల్లగొండ లోక్సభ స్థానంలో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యక�
పార్టీలో అన్ని స్థాయిల్లో సమన్వయ లోపం జరిగిందని, దానికి పూర్తి బాధ్యత తనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్నపుడు పూర్తికాలం ప్రభుత్వ కార్యక్రమాల్లో తలమునకలు కావ�