లిక్కర్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి, వారికి అనుకూలంగా బీర్ల ధరలు పెంచిన సీఎం రేవంత్రెడ్డిది క్విడ్ప్రోకో పాలసీ అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఘాటుగా విమర్శించారు. నాడు లిక్కర్ కంపెనీల ఒత్తిళ్లకు
టెండర్ లేకుండానే మూసీ అభివృద్ధి పనులను నకిలీ కంపెనీలకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. నకిలీ కంపెనీలతో ప్రచార ఆర్భాటం చేసుక�