కాంగ్రెస్ పాలనలో రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మి
మోరంచపల్లికి ప్రభుత్వం అండగా నిలిచింది. వరద వలయంలో చిక్కుకున్న నాటి నుంచి అధికార యంత్రాంగం అక్కడే ఉండి సేవలందిస్తున్నది. సోమవారం గ్రామంలో సహాయక చర్యలు యథావిధిగా కొనసాగాయి. గ్రామంలో తాగునీటి వ్యవస్థ మె�
రాష్ట్రంలోని అన్ని మతాలకు సీఎం కేసీఆర్ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా�