రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రూ.14 వేల రైతు భరోసా నిధులను రైతులకు ఎగ్గొట్టిందని, వాటినే రుణమాఫీ చేశామని బొంకుతున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. వానకాలం రూ.9
రూ.6 కోట్లతో కదిలి ఆలయ పునః నిర్మాణ పనులకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ పూర్తి చేశామని, త్వరలోనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నార�