బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్లాల్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలక�
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్లాల్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనకు శ్రీరామరక్షగా నిలుస్తాయని అన్నారు.
‘తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే శ్రీరామరక్ష. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ఆయా పథకాలే దోహదపడతాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం వజ్రంలా మారింది’ అ�