నాయకులు మర్యాదగా నడుచుకోవాలి, నలుగురు మెచ్చుకునేలా వ్యవహరించాలి. అందునా కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాన్ని నడుపుతున్నవారు ఇంకా జాగ్రత్తగా మెదలాలి. అంతేగానీ అధికారం ఉందనే అహంతో ఒంటెత్తుపో�
పార్టీ మారి పరువు పోగొట్టుకుని, పదవి పోతుందనే భయంతో దింపుడు కల్లం ఆశతో ఫిరాయింపు ఎ మ్మెల్యేలు ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు.