గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది..! పోరు బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలిపోవడంతో నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
డిచ్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ బూత్ స్థాయి కమిటీలను మండల నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నుకున్నారు. డిచ్పల్లి మండలంలోని కమలాపూర్, మిట్టపల్లి, రాంపూర్,