టీ20 వరల్డ్ చాంపియన్ భారత్కు మరో భంగపాటు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో వరుసగా రెండో సిరీస్లోనూ జట్టుకు వైట్వాష్ తప్పలేదు. ఇంగ్లిష్ గడ్డపై చెత్తాటను కొనసాగించిన టీమిండియా శనివారం ర�
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ, మండల పరిధిలో వాగులు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. పట్టణ సమీపంలోని శ్రీనిధి నియో సిటీ పేరుతో వెలసిన వెంచర్ అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రపంచకప్లో పసికూనలు అనదగ్గ జట్ల చేతిలో చావుదెబ్బతిన్న రెండు జట్ల మధ్య సమరానికి వేళైంది. అఫ్గానిస్థాన్ చేతిలో కంగుతిన్న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్.. నెదర్లాండ్స్ చేతిలో అనూహ్య పరాజయం ఎదుర్కొన�