Uttarakhand Avalanche | ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని చమోలి జిల్లా మనా గ్రామంలో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. రెస్క్యూ సిబ్బంది మంచుదిబ్బల కింద నుంచి ఆదివారం మరో మూడు మృతదేహాలను వెలికితీశారు.
Uttarakhand Avalanche | ఉత్తరాఖండ్ (Uttarakhand) లో మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో ఇప్పటికీ ఆచూకీ దొరకని మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ అధికారి వినోద్ కుమార్ మీడియాతో చెప్ప�
Uttarakhand Avalanche | మంచు చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. 50 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.