బ్రాండెడ్ కంపెనీ పేర్లతో నకిలీ, కాలం చెల్లిన పురుగు మందులను విక్రయించి రైతులను మోసం చేసి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దమొత్తంలో నకిలీ పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం హనుమక
ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు దున్ని పొతం చేస్తున్నారు. విత్తనాలు విత్తేందుకు పెట్టుబడులు కూడా రెడీగా ఉంచుకున్నారు.