ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.228.64 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది యెస్ బ్యాంక్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.160.41 కోట్ల లాభంతో పోలిస్తే 47 శాతం అధికం. గత త్రైమాసికంలో స్థూల నిరర్�
బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడికి తక్కువ వడ్డీకే రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రభుత్వ రంగ బ్యా