గుంతలు ప్రాణాలు తీయడమే కాదు.. పోయిన ప్రాణాలను తిరిగి తెస్తుందని ఈ ఘటన చూస్తే ఎవరికైనా అన్పిస్తుంది. యూపీలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళను అంబులెన్స్లో తీసుకువస్తుండగా ఆ వాహనం గుంతలో పడటంతో ఆమె ఒక్కసారి�
తాను మరణిస్తూ..మరో ముగ్గురికి ప్రాణం పోసింది ఓ మహిళ.. సూర్యాపేట జిల్లా, మోతె మండలం, తుమ్మగూడేనికి చెందిన ఉబ్బిపెల్లి ఉమ (33) భర్త మధుసూదన్తో కలిసి నగరంలో ఉంటున్నారు.