Brahma kamalam | రాయపోల్ మండల కేంద్రానికి చేందిన తిరుపతి రెడ్డి తన ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలు పెంచుతుండగా.. అందులో బ్రహ్మకమలం పూలు పూయడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో బ్రహ్మకమలం వికసించింది. సిమ్లానగర్ కాలనీకి చెందిన కొనియాల అరుణ భాస్కర్ ఇంటి ఆవరణలో శనివారం రాత్రి ఈ బ్రహ్మకమలం పూసింది. ఈ సందర్భంగా దానికి ప్రత్యేక �
దమ్మపేట: మండల పరిధిలోని కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ రాజేశ్వరి,రాజు ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం పుష్పాలు విరబూసాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బ్రహ్మకమలాలు విరబూసాయి. అయితే కార్తీకమాసంలో శివునికి �