ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ వృద్ధ జంటను ‘డిజిటల్ అరెస్టు’ చేసి, రూ.10.61 కోట్లు కాజేసిన ఘటనలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) పోలీసులు పురోగతి సాధించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు దర్యాప్త�
ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వాహనం, రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం అత్తాపూర్ పిల్లర్