రైతు రాబంధు, చంద్రబాబు ప్రియశిష్యుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మూడు గంటల ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలు�
తెలంగాణ వచ్చిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న జిల్లాలతో పాటు కొత్త మండలాలను సైతం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఇచ్చోడ మండలం నుంచి పది గ్రామ పంచాయతీలు, ఇంద్రవెల్లి మండలం నుంచి 9 గ్రా
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచనతో బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్లోని ఆయన నివాసంలో ఏర్�
‘మోసగాళ్లకు మోసగాళ్లు, దొంగలకు దొంగలు అనే రీతిలో కేంద్రంలోని బీజేపీ పాలన కొనసాగుతోంది. ఎనిమిదేళ్లుగా పేదల ఊసురు పోసుకుంటున్నదని, పెరిగిన ధరలు, పరిశ్రమల మూసివేత, మహిళలపై అత్యాచారాలు, చిరుద్యోగులపై వివక్�