ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని బట్టిసావర్గాం పంచాయతీ పరిధిలో రెండు ప్లాట్ల విషయమై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్పై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
నిర్మల్లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ ముక్రా కే గ్రామంపై ప్రశంసలు కురిపించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చోడ మండలం ముక్రా (కే) గ్రామంలో మొత్తం ఇండియాలోనే బ్రహ్మాండమైన ఆవార్డులు తీస�
నేరడిగొండ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. బుధవారం నేరడిగొండలోని మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబా