నువ్వుల సాగు రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది. ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంతో పాటు మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. బోథ్ మండలంలో యాసంగిలో 286 ఎకరాల్లో నువ్వుల �
కంది రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మార్కెట్లో మద్దతు ధరకు మించి పలుకుతుండడంతో లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే దిగుబడి తగ్గినా ధర అనుకూలంగా ఉండడంతో పంట పండినట్లేనని అన్నదాతల్లో హర్షా
Farmers Cricket | రైతులు అనగానే చేత్తో నాగలి పట్టి, పొలం దున్ని, పంటలు పండిస్తారు అని అందరూ భావిస్తారు. మరి అలాంటి రైతులు క్రికెట్ ఆడితే.. స్టేడియం అదిరిపోయింది. పిచ్ వణికిపోయింది. బ్యాట్లకు చెమటలు