హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (స్వయంప్రతిపత్తి) వృక్షశాస్త్ర విభాగ అధ్యాపకుడు రూపొందించిన ‘ప్లాంట్ టిష్యూ కల్చర్ ప్రాసెసింగ్ పరికరం’ నమూనాకు యునైటెడ్ కింగ్డమ్ నుంచి డిజైన్ రిజిస్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2023-25 విద్యా సంవత్సరానికి చెందిన ఎమ్మెస్సీ (వృక్షశాస్త్రం) విద్యార్థులు ఆర్ట్స్కాలేజీలోని వృక్షశాస్త్ర విభాగానికి ప్రొజెక్టర్ బహుకరించారు.