Bores and wells | మెట్ పల్లి, ఏప్రిల్ 11: మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. వ్యవసాయ బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. రైతులు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు అలచాట్లు పడుతున్నారు.
సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేవంటారు. వాహనదారులను ఇక్కట్ల పాలు చేయడం లేదని వివరణలు ఇస్తారు. ఇష్టానుసారంగా ప్రధానదారులతో పాటు అంతర్గత రోడ్లను మూసివేస్తుంటారు. రక్షణ శాఖ స్థలాల్లో దశాబ్దాల నుంచి పేదలు �