Tragedy | రోజూ లాగే బడికెళ్లి ఇంటికొచ్చే సరికి ఇంటి కొచ్చిన పిల్లలను లాలనగా చూసుకునే తల్లి కండ్ల ముందే విగత జీవిగా పడి ఉండడాన్ని చూసిన చిన్నారులు లే మమ్మీ అంటూ.. రోధించిన తీరు పలువురి కంట తడి పెట్టించింది.
కొనుగోళ్లలో నిర్లక్ష్యం.. రైతన్నకు శాపంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట దొంగల పాలవుతున్నది. ఇందుకు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో జరుగుతున్న వరుస ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
KTR | సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డి నరసయ్య మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�