జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫక్తు వ్యాపార సంస్థలుగా మారాయి. చదువుల పేరిట సామాన్యుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఒకవైపు అధికంగా ఫీజులు వసూలు చేస్తూ, మరోవైపు దస్తులు (యూనిఫాం), పుస్తకాలు, బ్�
పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ను నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ బుక్ స్టాల్స్, స్కూల్స్ విచ్చలవిడిగా విద్యార్థుల వద్ద అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారని, విద్యాధికారులు, పాలక యంత్రాంగం చర