Brahmotsavams | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ జరుగనున్న కార్తీక బ్రహ్మోత్సవాల బుక్లెట్ ను టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆవిష్కరించారు.
కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పార్టీ బుక్లెట్ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఐటీ శాఖ మం త్రి శ్రీధర్బాబు తెలిపారు. గురువారం గాంధీభవన్లో మంత్రి సీతక్కతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
దళిత బంధు ప్రతిష్ట్టాత్మకమైన పథకమని, పకడ్బందీగా అమలు చేసి ఆశించిన ఫలితాలు వచ్చేలా చూడాలని కలెక్టర్ కర్ణన్, సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేస్తూ రూపొందించిన ఓ బుక్లెట్ సంచలనంగా మారింది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ�