TCS Bengaluru | దేశంలోని ఐటీ దిగ్గజం టీసీఎస్ బెంగళూరు కార్యాలయానికి ‘బెదిరింపు ఫోన్’ కాల్ వచ్చింది. ఈ వార్త తెలియగానే టీసీఎస్ ఆఫీసులో పని చేస్తున్న ఉద్యోగులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.
బెంగళూరు: క్యాటరింగ్ సిబ్బంది తీరుపై ఆగ్రహానికి గురైన ఒక వ్యక్తి రైలులో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్తో