న్యూఢిల్లీ: ఇదిగో అదుగో అంటూ టెక్ కంపెనీలు ఊరిస్తున్న 5-జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ప్రముఖ బాలీవుడ్ నటి, పర్యావరణ కార్యకర్త జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5-జీ వైఫై టెక్నాలజీ వల్ల విడదల�
ఇరవైఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నానని చెప్పింది గ్లోబల్స్టార్ ప్రియాంకచోప్రా. కెరీర్ ఆరంభంలో తాను నటించిన చాలా సినిమాలు దారుణమైన పరాజయాల్ని చవిచూశాయని గుర్తుచేసుకుంది. పదేళ్�
బాలీవుడ్లో దీపికా పడుకోన్, దర్శకుడు సంజయ్లీలా భన్సాలీలది విజయవంతమైన కాంబినేషన్గా అభివర్ణిస్తారు. . వీరిద్దరి కలయికలో రూపొందిన ‘రామ్లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలు పెద్ద విజయాల్
బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనారనౌత్ కరోనా బారిన పడ్డారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్దిరోజులుగా అలసట, కళ్లలో కాస్త మంటగా అనిపిస్తుండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిట�
ముంబై: వర్ధమాన నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ముంబైలోని కూపర్ ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు టీకా ఇచ్చారు. అనంతరం ఆమె నేను టీకా తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి అని ట్వీ�