బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనారనౌత్ కరోనా బారిన పడ్డారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్దిరోజులుగా అలసట, కళ్లలో కాస్త మంటగా అనిపిస్తుండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిట�
ముంబై: వర్ధమాన నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ముంబైలోని కూపర్ ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు టీకా ఇచ్చారు. అనంతరం ఆమె నేను టీకా తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి అని ట్వీ�