Warangal | బొల్లికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బొల్లికుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
అపూర్వ పాలనా దక్షతకు, అద్వితీయ కళా పిపాసకు కాకతీయులు నిలువెత్తు నిదర్శనం. పురాతన ఆలయాలు, సుందర కళారూపాలకు నిలయం ఓరుగల్లు సామ్రాజ్యం. కాకతీయులు తీర్చిదిద్దిన ప్రతి శిల్పం ఓ అద్భుతమే. ఆ ఘనతకు సాక్ష్యంగా ని�