ఓవైపు కాలుష్యం.. మరోవైపు డంపుయార్డు కంపుతో జనం బెంబేలెత్తుతున్నారు. ఏండ్లు గడుస్తున్నా డంపుయార్డు సమస్య పరిషారం కావడం లేదు. డంపుయార్డు కంపుతో ప్రజారోగ్యం దెబ్బతింటున్నది. తమ గోస ఎవరికీ పట్టడం లేదంటూ గాం
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ (Bollaram Municipality) పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. ఓ యువకుడిని హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని అతని ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు.