రాష్ట్రంలోని బీసీల విశ్వసనీయత కోల్పోక ముందే బీసీ కులగణన చేసే ప్రక్రియను మొదలు పెట్టాలని లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వా�
అసెంబ్లీ ఆవరణలో మహా త్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు విషయాన్ని రాజకీయం చేయొద్దని పద్మశాలి సంఘం జాతీయ రాజకీయ విభాగం అధ్యక్షుడు బోల్ల శివశంకర్ ఒక ప్రకటనలో ప్రభుత్వానికి హితవు పలికారు.