Bodu | ప్రపంచం ఆధునికత వైపు శరవేగంగా పయనిస్తున్న తరుణంలో ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు గ్రామం ఒకరోజు మొత్తం ఖాళీ అయి నిర్మానుష్యంగా దర్శినమిచ్చింది .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు పరిసర ప్రాంతాల్లో అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 50 కేజీల చొప్పున బియ్యం మంగళవారం అందజేశారు.