డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ ఘటన బోధన్ మండలం పెంటకుర్దూ గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గైక్వాడ్ చంద్రకళ(59)కు కొన్నేండ్�
మంజీరా నదిలోని బోధన్ మండలం సిద్ధ్దాపూర్ వద్ద ఉన్న ఇసుక క్వారీ ట్రాక్టర్లను రైతులు బుధవారం అడ్డుకున్నారు. సిద్ధాపూర్ గ్రామ సమీపంలోని ఇసుక క్వారీ నుంచి ఇసుకను తీసుకువస్తున్న ట్రాక్టర్లను సిద్ధాపూర్�