మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఇన్చార్జి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ (Mylarapu Adellu) ఈ నెల 6న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెం�
ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీయే (PM Modi) .. ఈ మాట అన్నది ఎవరో కాదు ఆ పార్టీ నాయకులు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు (MP Soyam Bapu Rao).
Bodh | బోథ్ అటవీ ప్రాంతంలో పోలీసులు పేలుడు పదార్థాలు గుర్తించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.