APSRTC |ఆర్టీసీ బస్సులో సీటు కోసం తలెత్తిన వివాదంలో మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. బాలికపై పలువురు మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో బాలిక స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్�
అమెరికాలో విషాదం నెలకొంది. ఏపీకి చెందిన యువకుడు స్నానానికి చెరువులో దిగి మరణించాడు. పుట్టిన రోజు నాడే ప్రాణాలు కోల్పోవడంతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.