భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో సెక్రటరీ పదవిని జై షా నిర్వహించగా అతడు ఐసీసీ చైర్మన్గా ఎన్�
IPL 2024 Auction: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వేలం ప్రక్రియ భారత్ ఆవల జరుగనుండటం గమనార్హం. గత నెలలో ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియ అనంతరం 1,166 మంది ఆటగాళ్లు వేలంలో రిజిష్టర్ చేసుకున్నారు.
WPL Auction 2024: ఇదివరకే ఐపీఎల్ వేలం ప్రక్రియ జోరందుకోగా తాజాగా.. వచ్చే సీజన్కు గాను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలానికి సంబంధించిన తేదీని ప్రకటించింది.