మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎఫ్జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ4ని నూతనంగా తీర్చిదిద్ది మళ్లీ విపణిలోకి ప్రవేశపెట్టింది యమహా మోటర్స్. రెండు కలర్స్లో లభించనున్న ఈ బైకు ధర రూ.1,28,900గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ
హైదరాబాద్కు చెందిన పీట్రాన్..దేశీయ మార్కెట్కు అత్యంత చౌకైన నెక్బాండ్ను పరిచయం చేసింది. రూ.599 విలువైన ఈ నెక్బాండ్ కేవలం అమెజాన్లో మాత్రమే లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.