ఇప్పుడు మన జీవితాల్ని స్క్రీన్లు శాసిస్తున్నాయి. రోజులో చాలా సమయంపాటు ఫోన్లు, ట్యాబ్స్, కంప్యూటర్లు, టీవీలు చూడటం అలవాటుగా మారిపోయింది. అయితే, ఎక్కువ కాలంపాటు స్క్రీన్లకు అతుక్కుపోవడం క్యాన్సర్ ముప్ప�
స్మార్ట్ఫోన్లు అతిగా వాడితే కళ్లు ఒత్తిడికి గురవుతాయని, నిద్రకు భంగం వాటిల్లుతుందని తెలిసిందే. అయితే ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయని తాజా అధ్యయ�
చిన్నపిల్లలనుంచి మొదలుకొని, పెద్దల దాకా ప్రతిఒక్కరూ రోజులో అధిక సమయం టీవీ, మొబైల్, ల్యాప్టాప్కే అతుక్కుపోతున్నారు. గ్యాడ్జెట్ లేనిదే రోజువారీ జీవనం సాగడం లేదు. అయితే, ఇలాంటి వారికి ఊబకాయ�