ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు పరిశోధకులు కొత్త మందు కనుగొన్నారు. ‘రస్ఫర్టైడ్' అనే ఔషధం మంచి ఫలితాలనిస్తున్నదని, ఎర్ర రక్త కణాల అదనపు ఉత్పత్తిని తగ్గిస్తున్నదని పేర్కొన్నారు.
బ్లడ్ క్యాన్సర్ రోగుల కోసం తాము రూపొందించిన యాంటిబాడీ ఆధారిత థెరపీకి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆమోదముద్ర వేసిందని ‘జాన్సన్ అండ్ జాన్సన్' గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్న�
క్యాన్సర్కు టీ-సెల్ థెరపీ అనే చికిత్స ఉందనే విషయం తెలిసిందే. కీమోథెరపీ వంటి చికిత్సలో ఉండే దుష్ప్రభావాలు సెల్ థెరపీలో ఉండవు. చాలా సురక్షితం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అది చాలా ఖర్చుతో కూడ�