మీరు కూరగాయల కొనేందుకు మార్కెట్కు వస్తున్నారా..? ఐతే జర పడవలు వెంట తెచ్చుకోండి.. ఎందుకంటే... గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ జల దిగ్బంధంలో చిక్కుకుంది.
అత్తాపూర్ డివిజన్ పరిధిలోని హైదర్గూడ న్యూ ఫ్రెండ్స్కాలనీ ప్లజెంట్ పార్కు నుంచి ఎర్రబోడ చౌరస్తా వరకు సీవరేజీ పనులను నెల రోజుల క్రితం ప్రారంభించారు. పైప్లైన్ పనులు సగం ముగిసి మిగతా పనులు చేస్తుండ
హైదరాబాద్ అభివృద్ధికి కంటోన్మెంట్ అడ్డుగా మారిందని నెటిజన్లు మండిపడుతున్నారు. కంటోన్మెంట్ పరిధిలో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చేసిన వ్యాఖ్యలు