ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో గెలుపే లక్ష్యం గా గులాబీ దండు వీర సైనికుల్లా ముందుకు కదలాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, మై నార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. కరీంన�
Minister Koppula | తెలంగాణ ఏర్పడిన తరువాత గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు.