వలపు వల విసురుతూ.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఓ కిలేడీ ఆర్థికంగా ఉన్న పలువురు వ్యక్తుల నుంచి రూ.కోటి దాకా లూటీ చేసింది. హోంగార్డుగా పనిచేస్తూ, ఆమె వ్యవహరించిన తీరు ఆ పోలీస్ శాఖకే కళంకం తెచ్చిపెట్టింది.
Murder | ఉత్తరప్రదేశ్లో 15 ఏళ్ల బాలుడు 50 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడు. పదునైన కత్తితో గొంతుకోసి హతమార్చాడు. తరచూ తనను బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడుతుంటడంతోనే తాను హత్యకు పూనుకోవాల్సి వచ్చిందని ప�