దేశ ఐటీ రాజధాని బెంగళూరులో అధ్వాన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్తో (Bengaluru Roads) వాహనదారులు, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోతుండంతో కంపెనీలు తరలివెళ్లిపోతున్నాయి.
అరుదుగా కనిపించే కృష్ణ జింకలు జీవించలేకపోతున్నాయి. గోదావరి తీరాన కనువిందు చేసే జింకలు కనుమరుగవుతున్నాయి. వేలల్లో ఉండే జింకలు ఇప్పుడు వందలకు చేరాయి. ఇలాగే చూస్తూ పోతే ఈ ప్రాంతంలో పూర్తిగా కనుమరుగయ్యే పర�